దారుణం: బతికివుండగానే కన్న తల్లిని శ్మశానంలో వదిలేసిన తనయుడు
అమరావతి: ప్రస్తుత సమాజంలో రోజురోజుకీ మానవత్వం దిగజారిపోతోంది. నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిని కన్న కొడుకే బతికుండగా శ్మశానంలో వదిలివెళ్లిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... అమలాపురం మండలంలోని పేరూరు గ్రామంలో నివాసం ఉంటున్న హనుమంతరావు అనే వ్యక్తి తన తల్లి సత్యవతి (75)ని వృద్ధాశ్రమంలో వదలి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అయితే అందుకు వృద్ధాశ్రమాల్లో అనుమతి నిరాకరించడంతో ఆమెను నిర్ధాక్షణ్యంగా శ్మశానంలో వదిలి వెళ్లిపోయాడు.

దీంతో శ్మశాన వాటికలో నీరసంగా ఉన్న మహిళను గుర్తించిన స్థానికులు ఆమె గురించి ఆరా తీయగా అసలు విషయం వెలుగుచూసింది. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అమలాపురం ఎస్ఐ శ్రీనివాస్ అక్కడకు చేరుకుని వృద్ధురాలిని అమలాపురం ఆస్పత్రికి తరలించారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications