"పందుల పందేలు ఆడుకోండి, ప్రత్యేకహోదా అనేది ముగిసిన అద్యాయం'',నేను రడీ
హైద్రాబాద్ :జల్లికట్టు స్పూర్తి అయితే అదే ఆట ఆడుకోవాలి, లేకపోతే పందుల, కోళ్ళ పందేలు ఆడుకోవచ్చని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఎపి సిఎం చంద్రబాబునాయుడు చూస్తు ఊరుకోరని కేంద్రమంత్రి సుజానా చౌదరి అభిప్రాయపడ్డారు.రాష్ట్రానికి ఏ సెక్షన్ కింద ఏ రూల్ కింద అన్యాయం జరిగిందో చెబితే తాను సమాధానం చెబుతానన్నారు.

ప్రత్యేక హోదా ముగిసిన అంశమని చెప్పారు సుజానాచౌదరి. గతంలో ఇదే కామెంట్ ను చేశారు కేంద్రమంత్రి సుజానా. మరోసారి ఇదే అంశాన్ని ఆయన పునరుద్ఘాటించారు. విధ్యార్థులను, యువతను రెచ్చగొట్టకూడదని ఆయన కోరారు.
రాజకీయ పబ్బం గడుపుకొనేందుకుగానే కొందరు ఈ అంశాన్ని లేవనెత్తి అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
More From
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications