ఆ కల నెరవేరడం కోసమే: రామ్మోహన్ నాయుడు ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రతిపాదన
శ్రీకాకుళం: ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రతిపాదనపై ఎంపీ రామ్మోహన్నాయుడు స్పందించారు. విశాఖ రైల్వే జోన్ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచటానికే ఈ బిల్లును ప్రతిపాదించినట్లు తెలిపారు.
త్వరలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నందునా.. బిల్లు చర్చకు వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. అన్ని పార్టీలు రైల్వేజోన్కు మద్దతు ఇవ్వాలని రామ్మోహన్ నాయుడు కోరారు.

కాగా ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రైవేటు బిల్లు ప్రతిపాదనకు లోక్సభ సెక్రటేరియెట్ ఆమోదం తెలుపుతూ లేఖ రాసింది. ఒకవేళ ప్రైవేట్ బిల్లు ఆమోదం పొందితే మూడు నెలల్లో రైల్వేజోన్ ఏర్పాటు అయ్యే అవకాశాలున్నాయి.
విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, వాల్తేరు డివిజన్ కలిపి.. రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని రామ్మోహన్నాయుడు కోరారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు డిమాండ్ దశాబ్దాలుగా ఉన్న సంగతి తెలిసిందే. విశాఖ రైల్వే జోన్ కు ప్రతీసారి మొండి చెయ్యే చూపుతున్న కేంద్రం.. ఈసారి ఎలా స్పందిస్తుందో చూడాలి.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications