వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా, దక్షిణాది వారికి డిప్యూటీ: సుమన్ కొత్త డిమాండ్
వచ్చే ఎన్నికల్లో తాను రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు ప్రముఖ నటుడు సుమన్ తెలిపారు. ఆయన శనివారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఒంగోలు: వచ్చే ఎన్నికల్లో తాను రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు ప్రముఖ నటుడు సుమన్ తెలిపారు. ఆయన శనివారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, కానీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది మాత్రం ఇప్పుడే చెప్పలేనని సుమన్ అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిబద్ధతగా కృషి చేస్తుందని భావించిన ఏ పార్టీలోనైనా చేరుతానన్నారు.

లేదంటే కనీసం వారికి మద్దతివ్వడమో చేస్తానని చెప్పారు. ప్రస్తుతం రైతుల పరిస్థితి మరీ దీనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి క్షేమాన్ని చూడాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందన్నారు.
దక్షిణ భారతీయులు తమ కష్టనష్టాలు చెప్పుకోవడానికి ఉప ప్రధాని పదవిని దక్షిణాది రాష్ట్రాలకు కేటాయించాలని ఈ సందర్భంగా సుమన్ కొత్త డిమాండ్ చేశారు.
More From
-
ప్రతి నెలా రూ. 3,000 సాయం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు -
West Bengal: బీజేపీతో బంధం బట్టబయలు-ముస్లిం పార్టీతో ఎంఐఎం కటాఫ్..! -
వైసీపీ మాజీ మంత్రికి భారీ షాక్- ఆరు నెలల జైలుశిక్ష..! -
Chandrababu: కాఫీ విత్ చంద్రబాబు-కార్యకర్తల కోసం కొత్త కబుర్లు ఇవే..! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు












Click it and Unblock the Notifications