వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా, దక్షిణాది వారికి డిప్యూటీ: సుమన్ కొత్త డిమాండ్
వచ్చే ఎన్నికల్లో తాను రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు ప్రముఖ నటుడు సుమన్ తెలిపారు. ఆయన శనివారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఒంగోలు: వచ్చే ఎన్నికల్లో తాను రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు ప్రముఖ నటుడు సుమన్ తెలిపారు. ఆయన శనివారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, కానీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది మాత్రం ఇప్పుడే చెప్పలేనని సుమన్ అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిబద్ధతగా కృషి చేస్తుందని భావించిన ఏ పార్టీలోనైనా చేరుతానన్నారు.

లేదంటే కనీసం వారికి మద్దతివ్వడమో చేస్తానని చెప్పారు. ప్రస్తుతం రైతుల పరిస్థితి మరీ దీనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి క్షేమాన్ని చూడాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందన్నారు.
దక్షిణ భారతీయులు తమ కష్టనష్టాలు చెప్పుకోవడానికి ఉప ప్రధాని పదవిని దక్షిణాది రాష్ట్రాలకు కేటాయించాలని ఈ సందర్భంగా సుమన్ కొత్త డిమాండ్ చేశారు.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications