వంశీ! దమ్ముందా, నాపై గెలువు: వల్లభనేనికి పద్మశ్రీ సవాల్, బెదిరిస్తున్నారని..
కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నుంచి తనకు ప్రాణహానీ ఉందని, తనకు రక్షణ కల్పించాలని ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మ సోమవారం విజ్ఞప్తి చేశారు.
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నుంచి తనకు ప్రాణహానీ ఉందని, తనకు రక్షణ కల్పించాలని ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మ సోమవారం విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, ఏపీ డిజిపి సాంబశివ రావుకు ఆమె లేఖ రాశారు. గన్నవరం నియోజకవర్గంలో వంశీ అవినీతి, అక్రమాలు ప్రశ్నించినందుకు తనకు బెదిరింపులు వస్తున్నాయన్నారు.

వంశీ తన గుండాలు, అనుచరుల ద్వారా బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వంశీకి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ తనపై పోటీ చేసి గెలుపొందాలని పద్మశ్రీ సవాల్ విసిరారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని సుంకర పద్మశ్రీ విజయవాడ సిపి గౌతమ్ సవాంగ్కు ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications