వేధింపులు: భర్తపై సూరీడు కూతురు ఫిర్యాదు

పెళ్లి చేసుకున్న కొద్ది నెలలకే వేధింపులు ప్రారంభమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇవి శ్రుతిమించడంతో కొంతకాలంగా హైదరాబాదులోని తన తండ్రి నివాసంలో ఉంటున్నానని వివరించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేంద్రనాథ్ రెడ్డి, తల్లిదండ్రులను పిలిపించారు. కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం చట్టబరంగా చర్యలు తీసుకుంటామని వారికి తెలిపారు. కాగా, వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సూరీడు ఆయనకు వ్య్కితగత సహాయకుడిగా ఉన్న విషయం తెలిసిందే.
More From
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications