గుంటూరులో ఆపరేషన్...గుజరాత్ లో ప్రత్యక్షప్రసారమా?...ఎందుకలా!
గుంటూరు: గుంటూరు ప్రభుత్వాస్పత్రి ఖ్యాతి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో మార్మోగింది. కారణం...శుక్రవారం నాడు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో నిర్వహించిన క్లిష్టమైన మోకీలు శస్త్రచికిత్సలను గుజరాత్లోని అంతర్జాతీయ ఆర్ధోపెడిక్ వైద్య సదస్సులో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..
పీపీపీ పద్ధతిలో సాయిభాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (గుంటూరు), ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో నేడు నిర్వహించిన ఈ మోకీలు మార్పిడి శస్త్రచికిత్స గుజరాత్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ కోర్స్లో ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు ఈ ఆపరేషన్ నిర్వహించిన ప్రముఖ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి తెలిపారు. శాటిలైట్ లింక్ ద్వారా ఈ సర్జరీ లైవ్ టెలికాస్ట్ చేసినట్లు వివరించారు.

ఇదే కోవలో మొహాలీ, పూణె, పాట్నా, అహ్మదాబాద్లోని ఐదు కేంద్రాల్లో చేసే సర్జరీలను సైతం...గుజరాత్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ కోర్స్ సదస్సులో ప్రసారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరో వైద్య నిపుణులు డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ మోకీలు మార్పిడి లైవ్ టెలికాస్ట్ తో...మరోసారి గుంటూరు ప్రభుత్వాస్పత్రి ఖ్యాతి అంతర్జాతీయ స్ధాయిలో ఇనుమడించిందని అన్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications