సీమాంధ్ర ఉద్యోగులతో సబ్ కమిటీ చర్చలు విఫలం

విభజన జరిగితే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఉద్యోగులు తెలిపారు. కేంద్రం నుంచి తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఉద్యోగులు మంత్రి వర్గ ఉపసంఘానికి తేల్చి చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల సంభవించే నష్టాల చాలా ఎక్కువ అని, అందువల్ల సమ్మె వల్ల కలిగే నష్టాలను భరించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని ఉద్యోగులు చెప్పారు.
సమావేశానికి ఎపిఎన్జీవోలు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు హాజరు కాలేదు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పితాని సత్యనారాయణ, కొండ్రు మురళి చర్చల్లో పాల్గొన్నారు.
ఇదిలావుంటే, సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెపై విచారణను హైకోర్టు శనివారానికి వాయిదా వేసింది. ఎపి ఎన్జీవోల సమ్మె చట్టవిరుద్ధమంటూ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై శుక్రవారం కూడా హైకోర్టు విచారణ జరిపింది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications