వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ ఎంపీలకు విప్: బాబు-జగన్‌లకు ఝలక్.. అవిశ్వాసానికి టీఆర్ఎస్ నో!

|
Google Oneindia TeluguNews

అమరావతి: పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు ఎంపీలు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని టీడీపీ విప్ జారీ చేసింది.

విభజన హామీలు అమలు చేయకపోవడం, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా ఎన్డీయే ప్రభుత్వంపై టీడీపీ శుక్రవారం అవిశ్వాసతీర్మానం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.

TDP issues whip to MPs, TRS in a catch 22 situation on no trust motion

సభ ఆర్డర్‌లో లేకపోవడంతో అవిశ్వాస తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ పెట్టిన అవిశ్వాసం సోమవారం సభ ముందుకు వచ్చే అవకాశముంది. ఇప్పటికే కాంగ్రెస్, లెఫ్ట్, ఎస్పీ, బీఎస్పీలతో పాటు వివిధ పార్టీలు మద్దతు ప్రకటించాయి.

ఇదిలా ఉండగా, టీడీపీ, వైసీపీల అవిశ్వాస తీర్మానం రాజకీయ కోణమని టీఆర్ఎస్ చెబుతోంది. అవిశ్వాసానికి టీఆర్ఎస్ మద్దతిచ్చే అవకాశం లేదు.

English summary
Despite KCR's talk of forming a non-Congress, non-BJP Third Front, the TRS is caught in a catch-22 situation on the question of supporting the no-confidence motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X