గుంతకల్లులో చెప్పులతో కొట్టుకొన్న తెలుగు తమ్ముళ్ళు, ఎందుకంటే?
అనంతపురం జిల్లా తెలుగు తమ్ముళ్ళు చెప్పులతో కొట్టుకొన్నారు. టీడీపి సమన్వయ కమిటీ సమావేశంలోనే చెప్పులతో కొట్టుకొన్నారు. సమావేశానికి ఎందుకు వచ్చావంటూ ఇరువర్గాల మధ్య ప్రారంభమైన గొడవ బాహాబాహీకి కారణమైంది.
అనంతపురం: అనంతపురం జిల్లా తెలుగు తమ్ముళ్ళు చెప్పులతో కొట్టుకొన్నారు. టీడీపి సమన్వయ కమిటీ సమావేశంలోనే చెప్పులతో కొట్టుకొన్నారు. సమావేశానికి ఎందుకు వచ్చావంటూ ఇరువర్గాల మధ్య ప్రారంభమైన గొడవ బాహాబాహీకి కారణమైంది.
అనంతపురం జిల్లా గుంతకల్లు లో గురువారం నాడు రెండు పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పార్టీలోని రెండు వర్గాలు బాహాబాహీకి పాల్పడ్డారు.

ఇటీవలనే వైసీపి నుండి టిడిపిలోకి మస్తానయ్య చేరాడు. అయితే టీడిపి సమన్వయ కమిటీ సమావేశానికి నీవు ఎందుకు వచ్చావంటూ రామాంజనేయులు ప్రశ్నించాడు.
దీంతో రామాంజనేయులు, మస్తానయ్య వర్గాల మధ్య వాగ్వావాదం చిలికి గాలివానగా మారింది. ఇరువర్గాలు ఒకరిపై మరోకరు దాడికి పాల్పడ్డారు.ఒకానొకదశలో రెండు వర్గాలు చెప్పులతో దాడికి దిగారు. అయితే సమావేశంలో పాల్గొన్న నాయకులు రెండు వర్గాలను సముదాయించారు.
More From
-
వివేకా గుండెపోటు ప్లాన్ సునీతదే ! అవినాష్ రెడ్డి సంచలనం..! -
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్కు స్టేషన్ బెయిల్ మంజూరు.. -
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ .. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ పాజిటివ్! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications