చూస్తూ ఊరుకోం, బాబుకు చూపించాల్సిందే: వర్మకు రాజేంద్రప్రసాద్ హెచ్చరిక
అమరావతి: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్పై బయోపిక్ తీసేందుకు వర్మ.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అనుమతి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్కు ముందు చంద్రబాబు నుంచి అనుమతి తీసుకున్నట్లే.. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత డైలాగ్ టు డైలాగ్.. చంద్రబాబుకు చూపించాలని అన్నారు. లేని పక్షంలో సినిమా తీసేశాను, విడుదల చేశానంటే.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

సినిమా వివాదాస్పదంగా తీస్తే రాంగోపాల్ వర్మ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. అయినా, రాంగోపాల్ వర్మ సినిమా అంటే తొలుత వివాదం రేపడం, ఆ తర్వాత తుస్సుమనిపించడం సాధారణమేనని రాజేంద్రప్రసాద్ అన్నారు.
కాగా, లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్తో ఎన్టీఆర్ జీవిత చరిత్రపై రాంగోపాల్ వర్మ సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాలో ఎలాంటి వివాదాలు చూపిస్తారోనని పలువురు ఆసక్తి, మరికొందరిలో ఆందోళన నెలకొంది.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications