పార్టీ మారితే రూ.40కోట్లు: టీడీపీ ఆఫర్పై జగన్ పార్టీ ఎమ్మెల్యే సంచలనం
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూతలపట్టు ఎమ్మెల్యే డా. సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరితే రూ.40కోట్లు ఇస్తామని ఆ పార్టీ నేతలు తనతో బేరసారాలకు దిగారని తెలిపారు.
Recommended Video

చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం మోటుమల్లెల పంచాయతీ బండమీద చల్లవారిపల్లెలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలుపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమంపై లేదని టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తాను భయపడేది లేదని సునీల్ కుమార్ చెప్పారు. తాను ఎప్పటికీ తన గురువు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటే ఉంటానని తేల్చి చెప్పారు. కాగా, తాజాగా సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications