'టీ' స్పీకర్కు ఆంధ్రలో ఘన సన్మానం (ఫోటోలు)
ఒంగోలు: బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వాములను చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎస్ మధుసూదనాచారి చెప్పారు. ఆదివారం ఆయనను ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరంలో విశ్వబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఆంధ్రలో టీ స్పీకర్కు సన్మానం
ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. బీసీలను పరిపాలనలో భాగస్వాములను చేసి అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని ఆయన చెప్పారు. రెండు తెలుగు రాష్ర్టాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.

'టీ' స్పీకర్కు ఒంగోలులో ఘన సన్మానం
బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వాములను చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎస్ మధుసూదనాచారి చెప్పారు.

'టీ' స్పీకర్కు ఒంగోలులో ఘన సన్మానం
ఆదివారం ఆయనను ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరంలో విశ్వబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

'టీ' స్పీకర్కు ఒంగోలులో ఘన సన్మానం
ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు.

'టీ' స్పీకర్కు ఒంగోలులో ఘన సన్మానం
బీసీలను పరిపాలనలో భాగస్వాములను చేసి అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని ఆయన చెప్పారు. రెండు తెలుగు రాష్ర్టాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.

'టీ' స్పీకర్కు ఒంగోలులో ఘన సన్మానం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వ బ్రాహ్మణ సంఘం నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును పొగడ్తల్లో ముంచెత్తారు.

'టీ' స్పీకర్కు ఒంగోలులో ఘన సన్మానం
బీసీలో అణగారిన వర్గమైన విశ్వ బ్రాహ్మణులను గుర్తించి మధుసూదనాచారికి అత్యంత ప్రతిష్ఠాత్మక స్పీకర్ పదవి కట్టబెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు.

'టీ' స్పీకర్కు ఒంగోలులో ఘన సన్మానం
త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి ఆయన అభినందన కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. ఒంగోలు పర్యటనకు వచ్చిన మధుసూదనాచారి మల్లవరంలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించారు.

'టీ' స్పీకర్కు ఒంగోలులో ఘన సన్మానం
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో నిర్వహిస్తున్న వెంకటేశ్వర ఆలయ తిరునాళ్లలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

'టీ' స్పీకర్కు ఒంగోలులో ఘన సన్మానం
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో నిర్వహిస్తున్న వెంకటేశ్వర ఆలయ తిరునాళ్లలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

'టీ' స్పీకర్కు ఒంగోలులో ఘన సన్మానం
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో నిర్వహిస్తున్న వెంకటేశ్వర ఆలయ తిరునాళ్లలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications