వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుంగలో తొక్కింది: కేంద్రంపై టిజీ వెంకటేష్ ధ్వజం, కెసిఆర్‌పై వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాయలసీమ ఐక్య వేదిక ఇప్పుడు రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల ఐక్యవేధికగా మారిందని రాయలసీమ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ నేత టీజీ వెంకటేష్‌ ప్రకటించారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం తుంగలో తొక్కిందని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం 16న ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. హామీల అమలుకు రాయలసీమ, ఉత్తరాంధ్ర ఐక్యవేదికక పోరాటం చేస్తుందన్నారు.

TG venkatesh blames Centre on special status to AP

వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం ఇస్తామన్న సిబ్సిడీలు ఇవ్వలేదని, ప్రత్యేక హోదా ఊసేలేదని టీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఉద్యమం వల్లనే విజయం సాధించారని, దీక్ష వల్ల కాదని ఆయన అన్నారు.

English summary
Rayalaseema aikya vedika and Telugudesam party TG Venkatesh accused Centre for not imlementing promises made to Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X