వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబు వద్దకు టి సపోర్టర్స్: వినోద్, కదిలించింది: కేశవ్
పరిస్థితి చేయి దాటక ముందే మేలుకోవాలని సీమాంధ్రులకు సూచించారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఆపేసి సీమాంధ్రకు ఏం కావాలో చెప్పండన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసేందుకే సీమాంధ్ర ఉద్యమమని మండిపడ్డారు. సీమాంధ్ర నాయకులన ఎవరు నమ్మడం లేదన్నారు.
బాబు దీక్ష కదిలించింది: పయ్యావుల
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆమరణ దీక్ష అందరినీ కదిలించిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ న్యూఢిల్లీలో అన్నారు. ఢిల్లీ కుట్రలను బహిర్గతం చేయడంలో బాబు దీక్ష విజయవంతమైందని చెప్పారు. జాతీయ పార్టీ నేతలను ఆలోచింపచేసిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు, కేంద్ర హోంమంత్రి దిగ్విజయ్ సింగ్లు తలోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు. బాబు దీక్ష ద్వారా సీమాంధ్ర ఆందోళనలను జాతీయ నేతలు గుర్తించారన్నారు.
Comments
vinod kumar payyavula keshav chandrababu naidu telangana samaikyandhra పయ్యావుల కేశవ్ వినోద్ కుమార్ చంద్రబాబు నాయుడు తెలంగాణ సమైక్యాంధ్ర
English summary
TRS senior leader Vinod Kumar said Baba Ramdev and others national leaders who met TDP chief Nara Chandrababu Naidu are Telangana supporters.
Story first published: Friday, October 11, 2013, 13:11 [IST]