మూణ్ణాలుగు కుటుంబాల చేతుల్లో సినీ పరిశ్రమ, అందరికీ ఇవ్వండి: కోదండ
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమ కేవలం మూడు నాలుగు కుటుంబాల చేతుల్లోనే ఉందని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ గురువారం అన్నారు. థియేటర్ల పైన కూడా వారిదే గుత్తాధిపత్యమన్నారు.
తెలంగాణ ఫిలిం ఛాంబర్ను గుర్తించాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. తెలంగాణ పరిశ్రమలకు రాయితీలు, ఆర్థిక సాయం ఇవ్వాలన్నారు. సినిమా పరిశ్రమలో శ్లాబ్ విధానం రద్దు చేయాలన్నారు. టిక్కెట్ల ఆధారంగా పన్నును వసూలు చేయాలని కోరారు.

సినిమా రంగంలో అందరికీ సమాన అవకాశాలు రావాలన్నారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ను వెంటనే గుర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గురువారం నాడు తెలంగాణ జేఏసీ నాయకులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిశారు.
కాగా, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములు తీసుకొని పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెబుతున్నారని, రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండ రెడ్డి బుధవారం మండిపడ్డారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications