విశాఖ జిల్లాలో పడవ బోల్తా...ఇద్దరు మృతి...నలుగురు గల్లంతు
విశాఖపట్టణం: పడవ బోల్తా పడటంతో ఇద్దరు మత్స్యకారులు మృతిచెందగా, నలుగురు గల్లంతైన ఘటన విశాఖ పట్టణం జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్.రాయవరం మండలం బంగారయ్యపాలెం వద్ద సముద్రంలో చేపలు పట్టేందుకు మత్స్యకారులు పడవలో వెళ్లారు.
అయితే పడవ కొంత దూరం ప్రయాణించిన అనంతరం బోల్తా పడటంతో ఇద్దరు మత్స్యకారులు మృత్యువాతన పడగా మరో నలుగురు గల్లంతయ్యారు. సమాచారమందుకున్న సహాయక బృందాలు మరపడవల ద్వారా ఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన వారి కోసం గాలింపు జరుపుతున్నాయి.

More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications