జగన్ అక్రమాస్తుల కేసు-సీబీఐ ముందా, ఈడీ ముందా ?- హైకోర్టు తీర్పు రిజర్వ్
ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లను వేటిని ముందుగా విచారించాలన్న పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ పూర్తయింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది.
గతంలో సీబీఐ, ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో ముందుగా ఈడీ ఛార్జిషీట్లపై విచారణ జరపాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ హైకోర్టును ఆశ్రయించాయి. వీరి పిటిషన్ విచారణ సందర్భంగా
మొదట ఈడీ కేసులు విచారించాలన్న ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. మొదట సీబీఐ కేసులో లేదా రెండూ ఒకేసారి విచారించాలని హైకోర్టును కోరారు.

అయితే జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కేసులు వేర్వేరని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) సూర్యకరణ్ రెడ్డి వాదించారు. మనీలాండరింగ్ చట్టాన్ని 2019లో సవరించారని, కాబట్టి ముందుగా తాము దాఖలు చేసిన అభియోగాలపై విచారణ జరపాలని వాదించారు. ప్రధాన కేసుతో సంబంధం లేకుండా ఈడీ ఛార్జిషీట్లపై విచారణ చేపట్టాలన్నారు. దీంతో ఇరువర్గాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తమ తీర్పును రిజర్వ్ చేసింది.
-
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications