చంద్రబాబును కలిసిన టీఆర్ఎస్ ఎంపీ: విషయమేంటి?..
కుమారుడి వివాహానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు.
అమరావతి: రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా.. చాలామంది నేతలు వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలనే కలిగి ఉంటారు. అందుకే నేతల ఇంట్లో శుభకార్యాలకు అన్ని పార్టీల నాయకులు దర్శనమిస్తుంటారు.
తాజాగా టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. తన కుమారుడి వివాహం నిశ్చయమైన నేపథ్యంలో.. శుభలేఖతో ఆయన వద్దకు వెళ్లారు.

కుమారుడి వివాహానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. చంద్రబాబుతో పాటు పలువురు ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఆయన శుభలేఖలు ఇచ్చారు.
More From
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications