టీఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు ఫోన్ చేసి ఆహ్వానించాం: కోడెల

మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు పదిహేను రాష్ట్రాల స్పీకర్లు హాజరు కానున్నారని ఏపీ శాసన సభా స్పీకర్ కోడెల శివప్రసాద రావు శుక్రవారం నాడు వెల్లడించారు.

విజయవాడ: మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు పదిహేను రాష్ట్రాల స్పీకర్లు హాజరు కానున్నారని ఏపీ శాసన సభా స్పీకర్ కోడెల శివప్రసాద రావు శుక్రవారం నాడు వెల్లడించారు. ఫిబ్రవరి పదవ తేదీన దలైలామా సదస్సులో పాల్గొంటారన్నారు.

 TRS and YSRCP women mlas invited for Woman run

ఫిబ్రవరి 12న మహిళా రన్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సభ్యులకు ఫోన్ చేసి ఆహ్వానించామని కోడెల చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+