టీఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు ఫోన్ చేసి ఆహ్వానించాం: కోడెల
మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు పదిహేను రాష్ట్రాల స్పీకర్లు హాజరు కానున్నారని ఏపీ శాసన సభా స్పీకర్ కోడెల శివప్రసాద రావు శుక్రవారం నాడు వెల్లడించారు.
విజయవాడ: మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు పదిహేను రాష్ట్రాల స్పీకర్లు హాజరు కానున్నారని ఏపీ శాసన సభా స్పీకర్ కోడెల శివప్రసాద రావు శుక్రవారం నాడు వెల్లడించారు. ఫిబ్రవరి పదవ తేదీన దలైలామా సదస్సులో పాల్గొంటారన్నారు.

ఫిబ్రవరి 12న మహిళా రన్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సభ్యులకు ఫోన్ చేసి ఆహ్వానించామని కోడెల చెప్పారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications