టిటిడి:970 కిలోల బంగారం ఎస్ బి ఐ లో డిపాజిట్,కిలోల కొద్ది బంగారం బ్యాంకుల్లో
టిటిడి 970.080 కిలోల బంగారాన్ని ఎస్ బి ఐ లో డిపాజిట్ చేసింది. గోల్డ్ మానిటైజేషన్ పథకంలో భాగంగా టిటిడి ఈ బంగారాన్ని ఎస్ బి ఐ లో డిపాజిట్ చేసింది.
తిరుపతి:టిటిడి 970.080 కిలోల బంగారాన్ని ఎస్ బి ఐ లో డిపాజిట్ చేసింది. గోల్డ్ మానిటైజేషన్ పథకంలో భాగంగా టిటిడి ఈ బంగారాన్ని ఎస్ బి ఐ లో డిపాజిట్ చేసింది. ఈ మేరకు ఎస్ బి ఐ ఉన్నతాధికారులు ఈ డిపాజిట్ కు చెందిన పత్రాలను టిటిడి ఈవో సాంబశివరావుకు అందజేశారు.
2016 మార్చిలో టిటిడి బంగారాన్ని ఎస్ బి ఐలో డిపాజిట్ చేసింది. కాలపరిమితి పూర్తి కావడంతో వడ్డీ రూపంలో వచ్చిన వంగారాన్ని కలిపి తిరిగి అదే బ్యాంకులో 1 శాతం వడ్డీతో మూడేళ్ళ సంవత్సరాల కాలానికి డిపాజిట్ చేసింది.

శ్రీవారి హుండీ కానుకల రూపంలో అందిన మిక్స్ డ్ కేటరిగి బంగారు నగలు ,వస్తువులు కలిపి దాదాపుగా 1400 కిలోలను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 1.25 శాతం వడ్డీకి టిటిడి డిపాజిట్ చేసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో కూడ 1311 కిలోల 0.995 స్వఛ్ఛత గల బంగారు కడ్డీలను 1.75 శాతం వడ్డీకి టిటిడి డిపాజిట్ చేసింది.డిపాజిట్ చేసిన బంగారంపైనే వడ్డీలు పెద్ద మొత్తంలో వస్తాయి.అయితే ఈ నిధులన్నింటిని టిటిడి అభివృద్ది కోసం ఖర్చు చేయనున్నారు.
-
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు












Click it and Unblock the Notifications