టిటిడి:970 కిలోల బంగారం ఎస్ బి ఐ లో డిపాజిట్,కిలోల కొద్ది బంగారం బ్యాంకుల్లో
టిటిడి 970.080 కిలోల బంగారాన్ని ఎస్ బి ఐ లో డిపాజిట్ చేసింది. గోల్డ్ మానిటైజేషన్ పథకంలో భాగంగా టిటిడి ఈ బంగారాన్ని ఎస్ బి ఐ లో డిపాజిట్ చేసింది.
తిరుపతి:టిటిడి 970.080 కిలోల బంగారాన్ని ఎస్ బి ఐ లో డిపాజిట్ చేసింది. గోల్డ్ మానిటైజేషన్ పథకంలో భాగంగా టిటిడి ఈ బంగారాన్ని ఎస్ బి ఐ లో డిపాజిట్ చేసింది. ఈ మేరకు ఎస్ బి ఐ ఉన్నతాధికారులు ఈ డిపాజిట్ కు చెందిన పత్రాలను టిటిడి ఈవో సాంబశివరావుకు అందజేశారు.
2016 మార్చిలో టిటిడి బంగారాన్ని ఎస్ బి ఐలో డిపాజిట్ చేసింది. కాలపరిమితి పూర్తి కావడంతో వడ్డీ రూపంలో వచ్చిన వంగారాన్ని కలిపి తిరిగి అదే బ్యాంకులో 1 శాతం వడ్డీతో మూడేళ్ళ సంవత్సరాల కాలానికి డిపాజిట్ చేసింది.

శ్రీవారి హుండీ కానుకల రూపంలో అందిన మిక్స్ డ్ కేటరిగి బంగారు నగలు ,వస్తువులు కలిపి దాదాపుగా 1400 కిలోలను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 1.25 శాతం వడ్డీకి టిటిడి డిపాజిట్ చేసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో కూడ 1311 కిలోల 0.995 స్వఛ్ఛత గల బంగారు కడ్డీలను 1.75 శాతం వడ్డీకి టిటిడి డిపాజిట్ చేసింది.డిపాజిట్ చేసిన బంగారంపైనే వడ్డీలు పెద్ద మొత్తంలో వస్తాయి.అయితే ఈ నిధులన్నింటిని టిటిడి అభివృద్ది కోసం ఖర్చు చేయనున్నారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications