స్వైన్ ప్లూ: గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు మృతి
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ప్లూతో మరో ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు శుక్రవారం ప్రకటించారు. చాదర్ఘాట్కు చెందిన 20 ఏళ్ల యువకుడు, సయ్యద్ నగర్కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి స్వైన్ ప్లూ చికిత్స పొందుతూ మృతి చెందారు.
గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 36 మంది స్వైన్ ప్లూ చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు. వ్యాధి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

శీతల వాతావరణంలో, బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వ్యక్తులు వ్యక్తిగతంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మెదక్ జిల్లాలో 8 నెలల బాలుడికి స్వైన్ ప్లూ నిర్ధారణ అయిందని నోడల్ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
More From
-
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications