ఎంపీలకు బాబు దిశానిర్దేశనం: కాసేపట్లే సుజన, అశోక్ రిజైన్! జాతీయ నేతలకు లేఖలు
Recommended Video

న్యూఢిల్లీ/హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం ఢిల్లీలోని పార్టీ ఎంపీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించారు. రాజీనామాల అనంతరం ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించారు.
తమకు రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు నాయుడు వారితో చెప్పారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని జాతీయస్థాయి దృష్టికి తీసుకు వెళ్లాలని ఆయన ఎంపీలకు సూచించారు.

కాగా, సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు రాజీనామా చేయడానికి ముందు లోకసభ, రాజ్యసభల్లో మాట్లాడే అవకాశముంది. లోకసభలో రూల్ నెంబర్ 357, రాజ్యసభలో రూల్ నెంబర్ 241 ప్రకారం వారు మాట్లాడనున్నారు. ఆ తర్వాత రాజీనామా సమర్పించనున్నారు.
TDP MP YS Chowdary and Ashok Gajapathi Raju to give a statement in Rajya Sabha & Lok Sabha respectively. (File pics) pic.twitter.com/Kb5hfWdtrF
— ANI (@ANI) March 8, 2018
జాతీయ పార్టీ నేతలకు టీడీపీ నేతలు లేఖలు ఇవ్వనున్నారు. ఆ లేఖల్లో ఏపీకి జరిగిన అన్యాయం, రాజీనామాలకు కారణం తెలపనున్నారు.
-
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం










Click it and Unblock the Notifications