సముద్రంలో ఇద్దరు యువకుల గల్లంతు(పిక్చర్స్)
విశాఖపట్నం: నగరంలో సముద్ర స్నానాలకు దిగిన ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. ఇందులో ఒకరు పాఠశాల విద్యార్థి కాగా, మరొకరు ఎవరన్నదీ ఇంకా వివరాలు తెలియరాలేదు. వీరి కోసం పోలీసులు సముద్రంలో ముమ్మరంగా గాలిస్తున్నారు.
మురళీనగర్లోని అయ్యప్పకాలనీకి చెందిన మహ్మద్ షమిమ్(15) మాధవదార ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం పాఠశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఉదయం 9గంటలకు సైకిల్పై బయటకు వచ్చాడు. షమిమ్ పాఠశాలకు వెళ్లకుండా సాయికుమార్, రాములుతో కలిసి సముద్రంలో స్నానం చేసేందుకు ఏయూ మహిళా వసతి గృహం సమీపంలోని తీరానికి చేరుకున్నారు.
సముద్రంలో కాసేపు స్నానం చేశారు. అనంతరం ఒడ్డుకు వస్తున్న సమయంలో గుర్తు తెలియని మరో యువకుడు మహ్మద్ షమీమ్ను పిలిచి మళ్లీ స్నానం చేద్దామని రమ్మని ఒత్తిడి చేశాడు. దీంతో షమీమ్ ఆ యువకుడితో కలిసి స్నానానికి సముద్రంలో దిగాడు.

పోలీసుల విచారణ
నగరంలో సముద్ర స్నానాలకు దిగిన ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. ఇందులో ఒకరు పాఠశాల విద్యార్థి కాగా, మరొకరు ఎవరన్నదీ ఇంకా వివరాలు తెలియరాలేదు. వీరి కోసం పోలీసులు సముద్రంలో ముమ్మరంగా గాలిస్తున్నారు.

బాధితుల కుటుంబసభ్యులు
మురళీనగర్లోని అయ్యప్పకాలనీకి చెందిన మహ్మద్ షమిమ్(15) మాధవదార ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.

గాలింపు
మంగళవారం పాఠశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఉదయం 9గంటలకు సైకిల్పై బయటకు వచ్చాడు.

షమిమ్ పాఠశాలకు వెళ్లకుండా సాయికుమార్
షమిమ్ పాఠశాలకు వెళ్లకుండా సాయికుమార్, రాములుతో కలిసి సముద్రంలో స్నానం చేసేందుకు ఏయూ మహిళా వసతి గృహం సమీపంలోని తీరానికి చేరుకున్నారు.

గాలింపు
సముద్రంలో కాసేపు స్నానం చేశారు. అనంతరం ఒడ్డుకు వస్తున్న సమయంలో గుర్తు తెలియని మరో యువకుడు మహ్మద్ షమీమ్ను పిలిచి మళ్లీ స్నానం చేద్దామని రమ్మని ఒత్తిడి చేశాడు. దీంతో షమీమ్ ఆ యువకుడితో కలిసి స్నానానికి సముద్రంలో దిగాడు.

గాలింపు
ఇంతలో వచ్చిన అలలు ఆ యువకుడ్ని లోపలికి లాక్కెళ్తుండగా.. ఆ యువకుడు షమీమ్ చేతిని పట్టుకున్నాడు. దీంతో ఇద్దరూ కూడా సముద్రంలో మునిగిపోయారు.
ఇంతలో భారీగా వచ్చిన అలలు ఆ యువకుడ్ని లోపలికి లాక్కెళ్తుండగా.. ఆ యువకుడు షమీమ్ చేతిని పట్టుకున్నాడు. దీంతో ఇద్దరూ కూడా సముద్రంలో మునిగిపోయారు. అక్కడే ఉన్న షమీమ్ స్నేహితులు పెద్దగా కేకలు వేయడం ప్రారంభించారు. అక్కడికి స్థానికులు చేరుకునేప్పటికే ఆ ఇద్దరు నీటిలో పూర్తిగా మునిగిపోయారు.
స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఏసిపి రమణ, మెరైన్ పోలీసులు, బ్లూకోట్స్ పోలీసులు రంగంలోకి దిగి మూడు బోట్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి వరకూ గాలించినా వారి ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న షమీమ్ తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి వచ్చి బోరున విలిపించారు.
ఇది ఇలా ఉండగా షమీమ్తో కలిసి స్నానం చేసిన ఆ యువకుడు ఎవరనేది పోలీసలకు మిస్టరీగా మారింది. అయితే అతను షమీమ్ అన్నయ్య స్నేహితుడని రాము, సాయికిరణ్లు చెబుతున్నారు. కానీ, అతడ్ని ఎప్పుడూ చూడలేదని చెబుతుండటంతో అతనెవరనేది తెలియడం లేదు.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications