'చనిపోయింది వైయస్ఆర్ కాదు, పోలవరం ప్రాజెక్టు'
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్తగా చెబుతున్న పట్టిసీమ ప్రాజెక్టుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. పట్టిసీమ ప్రాజెక్టు 'ఉభయ భ్రస్టు ప్రాజెక్టు' అని మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
2009లో చనిపోయింది వైయస్ రాజశేఖరరెడ్డి కాదని, పోలవరం ప్రాజెక్టు అని ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ వైయస్ఆర్ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు.

పట్టిసీమను పట్టుకుంటే పోలవరం ప్రాజెక్టును మరచిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు తక్షణమే పట్టిసీమను నిలిపివేసి ఆ నిధులతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications