వంగవీటిపై కోర్టుకు: రాంగోపాల్ వర్మకు రాధా వార్నింగ్, డిజిపితో భేటీ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'వంగవీటి' చిత్రం పైన తనకు అభ్యంతరాలు ఉన్నాయని వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకష్ణ శుక్రవారం నాడు తెలిపారు.
విజయవాడ: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'వంగవీటి' చిత్రం పైన తనకు అభ్యంతరాలు ఉన్నాయని వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకష్ణ శుక్రవారం నాడు తెలిపారు. సినిమా విడుదల నేపథ్యంలో ఏపీ డీజీపీ సాంబశివరావుతో వంగవీటి రాధా భేటీ అయ్యారు.
ఈ సినిమాలో వంగవీటి రంగా కుటుంబానికి సంబంధించిన దృశ్యాల పైన కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చిత్రం పైన తాను కోర్టుకు వెళ్తానని చెప్పారు. కాగా, రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని డిజీపీ సాంబశివరావు సూచించారు.

కాగా, నిజ జీవిత కథల్ని మంచి ఇంటెన్సిటీతో డ్రమటిగ్గా ప్రెజెంట్ చేయడంలో రాం గోపాల వర్మది అందె వేసిన చేయి. ఆ విషయాన్ని తన ప్రత్యేకతను 'రక్తచరిత్ర' సినిమాతో మరోసారి చాటుకున్నాడు. అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో 'రక్తచరిత్ర' సినిమా తీసారు. అనంతరం బెజవాడ రాజకీయాలను 'వంగవీటి' సినిమాతో తెరకెక్కించారు.
More From
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications