‘జగన్ వీధి రౌడీ! ఆయనది బెజవాడ బ్లేడ్ బ్యాచ్, కాళకేయ ముఠా’
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేతల విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేతల విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. తాజగా టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
బెజవాడ బ్లేడ్ బ్యాచ్కి, జగన్ బ్యాచ్కి తేడా లేదని వర్ల రామయ్య విమర్శించారు. జగన్ వీధి రౌడీలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ కదలికలపై పోలీసులు నిఘా పెట్టాలని రామయ్య డిమాండ్ చేశారు.

ఇది ఇలా ఉండగా, రాయలసీమలో అనేక మందిని చంపిన నీచమైన చరిత్ర జగన్ కుటుంబానిదని మరో టీడీపీ నేత అనురాధ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ముఠా కాలకేయులను మించిపోయిందని అన్నారు.
జగన్మోహన్ రెడ్డిపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని అనురాధ డిమాండ్ చేశారు. పరిటాల రవి, సూరి, మొద్దు శ్రీనును చంపించారని ఆరోపించారు. జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అనురాధ డిమాండ్ చేశారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications