తెలుగు ఎంపీల ఆందోళనకి వెంకయ్య మద్దతు, క్లిష్టమైంది.. హోదాపై వివరణ
న్యూఢిల్లీ/రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం నాడు పార్లమెంటులో వివరణ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు చేసిన ఆందోళనలో అర్థం ఉందని ఎంపీలకు మద్దతుగా నిలిచారు.
ప్రత్యేక హోదా విషయమై మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా చాలా క్లిష్టమైన సమస్య అని చెప్పారు. అది విభజన చట్టంలో లేదని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ దీనిని ఆర్థిక శాఖ పరిశీలిస్తోందని తెలిపారు. తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం, తాము ఇచ్చిన హామీలను అన్నింటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఏపీ, తెలంగాణలకు ఇచ్చిన హామీలను తాము నెరవేరుస్తామని చెప్పారు. విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సమస్యలు వాస్తవమేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, 14వ ఆర్థిక సంఘం అంశాలను కేంద్రం చర్చిస్తుందన్నారు.
మురళీ మోహన్ ఇంటి ముట్టడి
సిపిఐ మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ ఇంటిని ముట్టడించింది. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తాను రాజీనామా చేస్తానని, వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications