జగన్ ఆనందంలో విజయమ్మ నిజాలు: రాజేంద్ర ప్రసాద్

సిడబ్ల్యూసి విభజన నిర్ణయం ముందే తెలిసి తమ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించామని విజయమ్మ చెప్పారని విమర్శించారు. సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతల రాజకీయ జీవితాల అంతిమయాత్రకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏర్పాట్లు చేశారన్నారు.
జగన్ పార్టీ, కాంగ్రెసుల మధ్య క్విడ్ ప్రోకో జరిగిందన్నారు. విభజన విషయంలో తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్న వైయస్ విజయమ్మ ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఎందుకు విమర్శించడం లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
విభజన విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పూటకోమాట మాట్లాడుతోందన్నారు. పూటకో మాట మాటలాడుతూ ఫోర్జరీ, చీటింగ్ చెక్కులు ఇస్తోంది ఆ పార్టీయే అన్నారు. విజయమ్మ ఢిల్లీ వెళ్లినా కాంగ్రెసు పెద్దలను విమర్శించడం లేదని అందుకు ఆ పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కారణమన్నారు.
More From
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications