వీధీరౌడీల్లా: రాములమ్మ, చీకటి పనులు చేయం:శ్రీకాంత్

చీకటి పనులు అలవాటు లేదు: శ్రీకాంత్ రెడ్డి
తమకు చీకటి పనులు చేసే అలవాటు లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం అన్నారు. సీమాంధ్ర టిడిపి నేత పయ్యావుల కేశవ్ అంతకుముందు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు. దీనిపై శ్రీకాంత్ రెడ్డి స్పందించారు.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి అమ్ముడుపోయి టిడిపి తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. టిడిపి పేరు బదులు వన్ బై టు అని పెట్టుకుంటే మంచిదన్నారు. టిడిపితో పొత్తు అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు సైతం భయపడుతున్నారన్నారు.
తమకు టిడిపిలా చీకటి పనులు చేసే అలవాటు లేదన్నారు. పయ్యావులకు దమ్ముంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకొని సమైక్యం కోసం లేఖ రాయించాలన్నారు. టిడిపి సమైక్యమో, విభజననో చెప్పలేని పరిస్థితిలో ఉందన్నారు. ఆ పార్టీకి ఓ విధానమంటూ లేదన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications