భారీ వర్షాలు, వరదలు వస్తే విజయవాడది చెన్నై పరిస్థితే
విజయవాడ: తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ వర్షం, వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని విజయవాడ అంశం చర్చకు వస్తోంది. ప్రస్తుతం ఏపీ పరిపాలన హైదరాబాద్ తర్వాత ఎక్కువగా విజయవాడ నుండి సాగుతోంది.
చెన్నైలో వచ్చిన వర్షం, వరదలు వస్తే విజయవాడ పరిస్థితి దారుణంగా ఉంటుందని అంటున్నారు. దాదాపు చెన్నై నగరవాసుల పరిస్థితే ఎదురు కావొచ్చని చెబుతున్నారు. ప్రధానంగా విజయవాడలో డ్రెయినేజీలో పరిస్థితి ఏమాత్రం బాగా లేదు.

గతంలో వర్షాలు పడినప్పుడు నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పుడు చెన్నైలో ఏర్పడిన పడవల పరిస్థితే అక్కడా కనిపించింది. ఇప్పుడు కనుక నగరంలో 300 మిల్లీ మీటర్ల వర్షం పడితే చెన్నైలాంటి పరిస్థితే ఎదురు కావొచ్చునని అంటున్నారు.
తుఫాను నీటి డ్రెయినేజీ ప్రాజెక్టు నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లను అలాట్ చేసింది. కానీ ఈ ప్రాజెక్టు ముందుకు కదలని పరిస్థితిలో ఉందని చెబుతున్నారు. చెన్నైలో భారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications