ఏమైంది: విజయవాడలో న్యూస్ యాంకర్ ఆత్మహత్య
విజయవాడలో ఓ న్యూస్ యాంకర్ ఆత్మహత్య కలకలం రేపింది. ఓ న్యూస్ ఛానెల్లో యాంకర్గా పనిచేస్తున్న తేజశ్విని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. తేజశ్విని మృతికి కుటుంబ కలహాలే కారణం అని తెలుస్తోంది.
విజయవాడలోని ఈడుపుగల్లు ఎంబీఎంఆర్ కాలనీలో తన భర్త, అత్తమామలతో కలిసి తేజశ్విని ఉంటోంది. భర్త పవన్ కుమార్ ఉయ్యూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నిన్న రాత్రి తన అత్త అన్నపూర్ణతో తేజశ్విని గొడప పడ్డట్లు సమాచారం. వెంటనే ఓ గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకుంది. గదిలోనుంచి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం ఆమె అత్తకు అనుమానం వచ్చింది.

వెంటనే తలుపులు పగలగొట్టగా అప్పటికే ఫ్యాన్కు వేలాడుతూ తేజశ్విని కనపించింది. వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయగా... ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications