అమెరికా లో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం, కోటి వసూలు
విజయవాడ: అమెరికాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని 65 మంది నుండి కోటి రూపాయాలను వసూలు చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణా జిల్లా పెనమలూరు కు చెందిన కోటయ్య అనే వ్యక్తి అమెరికా లో ఉద్యోగాలు ఇపిస్తానని 65 మంది నుంచి కోటి రూపాయలు వసూలు చేశాడు. ఉద్యోగాల కోసం110 మంది నిరుద్యోగుల కు పాస్ పోర్టులను తీసుకుని తన దగ్గర పెట్టుకున్న కోటయ్య ఎవరికీ ఉద్యోగాలు ఇప్పించలేదు.
110 మందికి ఏడాది నుంచి ఇదే విధంగా మాయ మాటలు చెప్పటంతో పోలీసులకు భాదితులు ఫిర్యాదు చేశారు.
పోలీసులకు 35 మంది బాధితుల ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు చేసే బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే కోటయ్యకు సహకరించిన సురేష్ అనే వ్యక్తి ని పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు.
More From
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications