చీఫ్ విప్లుగా పల్లె, పయ్యావుల నియామకం: అమరావతికి పిలిపించిన బాబు..
అసెంబ్లీ చీఫ్ విప్గా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, శాసనమండలిలో చీఫ్ విప్గా పయ్యావుల కేశవ్ లకు పదవులు కట్టబెట్టారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ, శాసనమండలి చీఫ్ విప్లను సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. అసెంబ్లీ చీఫ్ విప్గా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, శాసనమండలిలో చీఫ్ విప్గా పయ్యావుల కేశవ్ లకు పదవులు కట్టబెట్టారు.
శుక్రవారం నాడే వీరి ఎంపికపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై పల్లె రఘునాథ్ రెడ్డి, పయ్యావుల కేశవ్ లను చంద్రబాబు అమరావతికి పిలిపించి మాట్లాడినట్టు సమాచారం. అందరిని కలుపుకుని వెళ్లాలని, సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించినట్టు తెలుస్తోంది.

కాగా, శాసనమండలి ఛైర్మన్ గా ఇప్పటికే ఫరూఖ్ పేరును సీఎం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. పల్లె రఘునాథరెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించిన సమయంలోనే ఆయనకు పదవిపై హామి లభించింది. ఇచ్చిన హామి మేరకు చంద్రబాబు ఆయనకు చీఫ్ విప్ కట్టబెట్టారు.
More From
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications