మహారాష్ట్రలో ఏ ప్రభుత్వం ఉంది?: నోటీసులపై అమిత్ షాకు బాబు ప్రశ్న
అమరావతి: నాడు ఎస్సారెస్పీ పరిధిలోని బాబ్లీ ప్రాజెక్టును కట్టారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు. దీనిపై నాటి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. దీంతో తాను ఉద్యమించానని అన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత అరెస్టు వారెంట్ జారీ చేశారని వాపోయారు.
బాబ్లీ విషయంలోనే కాదని, అలమట్టి డ్యాం ఎత్తు పెంపు విషయంలోను తాను పోరాటం చేశానని చంద్రబాబు చెప్పారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అలమట్టి ఎత్తు పెంపును ఆపలేకపోయాయని వాపోయారు. తాను తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం పోరాడానని చెప్పారు.

అరెస్ట్ వారెంట్ల విషయంలో తనకు సంబంధం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా చెప్పారని, కానీ మహారాష్ట్రలో ఏ ప్రభుత్వం ఉందని, ఎవరి ప్రభుత్వం ఉందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తమకు నాటకాలు ఆడాల్సిన అవసరం ఏమాత్రం లేదని చెప్పారు. ప్రభుత్వాలు బ్యాంకులు దోచుకుంటున్న వారిని విదేశాలకు పంపిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications