ఏ ప్రొసిజర్ ప్రకారం కార్యాలయాలు తరలించాలి, డాక్యుమెంట్లు సమర్పించండి: పిటిషనర్కు హైకోర్టు ఆదేశం
అమరావతి నుంచి కార్యాలయాల తరలింపుపై ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగింది. మంగళవారం కూడా విచారణ చేపట్టిన ధర్మాసనం.. బుధవారం కంటిన్యూ చేసింది. సరైన డాక్యుమెంట్లు సమర్పించాలని పిటిషనర్ను స్పష్టంచేసింది. కార్యాలయాల తరలింపుపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదావేసింది.
అమరావతి నుంచి విజిలెన్స్ కమిషనర్ కార్యాలయం, ఎంక్వైరీ కమిషనర్ కార్యాలయం కర్నూలుకు తరలిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 13 జారీచేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం కూడా పిటిషన్ విచారించిన కోర్టు.. బుధవారం కంటిన్యూ చేసింది. అయితే పిటిషనర్పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

వాదనలకు సంబంధించి డాక్యుమెంట్లు ఇవ్వాలని స్పష్టంచేసింది. మౌఖికంగా ఎలా చెబుతారని ప్రశ్నించింది. తదుపరి విచారణ సమయంలో ధ్రువపత్రాలను సమర్పించాలని ఆదేశించింది. ఏ ప్రొసిజర్లో కార్యాలయాలు తరలించాలనే అంశంపై పిటిషనర్ డాక్యుమెంట్లను సమర్పించాలని ధర్మాసనం స్పష్టంచేసింది. ఏ కారణంతో కార్యాలయాలను తరలిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీచేసింది.
-
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ప్రభుత్వ ఆస్పత్రులలోనూ వాట్సప్ ద్వారా ఓపీ అపాయింట్మెంట్లు.. పేదలకు చంద్రబాబు శుభవార్త! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!!












Click it and Unblock the Notifications