జగన్ కేసుల్లో సీబీఐ ఎందుకు నెమ్మదిస్తోంది?: బాబులో మెదులుతోన్న ప్రశ్న!
జగన్ కేసుల విషయంలో సీబీఐ దర్యాప్తు నెమ్మదించడం పట్ల టీడీపీ నేతల వద్ద చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారట.
అమరావతి: ఏపీ ప్రతిపక్ష అధినేత జగన్పై ఉన్న కేసుల విచారణపై టీడీపీకి గాలి మళ్లినట్టు తెలుస్తోంది. కేసుల విషయంలో సీబీఐ మెతక వైఖరి ఎందుకు ప్రదర్శిస్తోంది? విచారణ ఎందుకు నెమ్మదించింది? లాంటి ప్రశ్నలన్ని ఇప్పుడు టీడీపీ బుర్రలోకి దూరినట్టు సమాచారం.
జగన్ విషయంలో దర్యాప్తు సంస్థల విచారణ నెమ్మదించిందని ఇప్పటికే టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇటీవల జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో సీఎం చంద్రబాబు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్టుగా తెలుస్తోంది. సీబీఐ దర్యాప్తు నెమ్మదించడం పట్ల టీడీపీ నేతల వద్ద చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారట.

జగన్ కేసుల సంగతి ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా తయారైందని, దీనిపై కేంద్రానికి, న్యాయస్థానానికి ఫిర్యాదు చేయాలని టీడీపీ నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్టుగా చెప్పుకుంటున్నారు. టీడీపీ నేతల నిర్ణయానికి చంద్రబాబు కూడా ఓకె అన్నారని, సీబీఐ దర్యాప్తు నెమ్మదించడం వెనుక ఎవరో బలమైన వ్యక్తి ఉన్నారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications