ఆ నైతికత జగన్లో లేదు, పాదయాత్ర చేస్తే సీఎం అయిపోతాడా?: వీరశివారెడ్డి ఎద్దేవా
కడప: తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిలో ఉన్న నైతికత ఆయన కొడుకు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో లేదని టీడీపీ నేత వీరశివారెడ్డి అన్నారు. పాదయాత్ర చేస్తే సీఎం అవుతానన్న భ్రమలో జగన్ ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.
వీరశివారెడ్డి సోమవారం కమలాపురంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరశివారెడ్డి మాట్లాడుతూ ప్రజలు జగన్ను విశ్వసించడం లేదన్నారు.

సీఎం చంద్రబాబు గెలిచే గుర్రాలకే టికెట్లు ఇస్తారని, కానీ జగన్ మాత్రం సూట్కేసులు మోసుకొచ్చే వారికే ప్రాధాన్యం ఇస్తారని దుయ్యబట్టారు. జగన్ సీఎం అవడం అనేది ఒక భ్రమ మాత్రమేనని, ఆ భ్రమనుంచి జగన్ బయటపడడం మంచిదని వీరశివారెడ్డి హితవు పలికారు.
More From
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications