ఆ నైతికత జగన్లో లేదు, పాదయాత్ర చేస్తే సీఎం అయిపోతాడా?: వీరశివారెడ్డి ఎద్దేవా
కడప: తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిలో ఉన్న నైతికత ఆయన కొడుకు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో లేదని టీడీపీ నేత వీరశివారెడ్డి అన్నారు. పాదయాత్ర చేస్తే సీఎం అవుతానన్న భ్రమలో జగన్ ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.
వీరశివారెడ్డి సోమవారం కమలాపురంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరశివారెడ్డి మాట్లాడుతూ ప్రజలు జగన్ను విశ్వసించడం లేదన్నారు.

సీఎం చంద్రబాబు గెలిచే గుర్రాలకే టికెట్లు ఇస్తారని, కానీ జగన్ మాత్రం సూట్కేసులు మోసుకొచ్చే వారికే ప్రాధాన్యం ఇస్తారని దుయ్యబట్టారు. జగన్ సీఎం అవడం అనేది ఒక భ్రమ మాత్రమేనని, ఆ భ్రమనుంచి జగన్ బయటపడడం మంచిదని వీరశివారెడ్డి హితవు పలికారు.
More From
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications