వేధింపులతో వికలాంగ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం

తోటి ఉద్యోగులు వేధించడంప వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె ఓ సూసైడ్ నోట్ రాసి నిద్రమాత్రలు మింగింది. ప్రస్తుతం ఆమె స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
అధికారులు, తోటి ఉద్యోగులపై అనసూయ తల్లి జయమ్మ మండిపడింది. కూతురు పరిస్థితికి ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెను వేధించిన చిత్తూరు ట్రెజరీ కార్యాలయం సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వికలాంగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications