బాబుపై యాష్కీ నిప్పులు: కిరణ్ ఫోటో తీసేసి.. ఆజాద్ది

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతంటూనే చంద్రబాబు ఇతర రాష్ట్రాలలో ఎందుకు తిరిగారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఎవరు ఆదరించవద్దన్నారు. సీమాంధ్రులకు అండగా ఉండాలని తమకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పారన్నారు. కిరణ్ ఆరిపోయిన దీపమని, ఆయనను సీమాంధ్ర ప్రజలు ఆదరించరన్నారు.
ఎల్లుండి నుండి తాము జిల్లాలో విజయోత్సవ సభలు నిర్వహిస్తామని షబ్బీర్ అలీ చెప్పారు. మార్చి మొదటి వారంలో సోనియా, రాహుల్ గాంఎధీలు హైదరాబాదుకు వస్తారన్నారు. అరవయ్యేళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన సోనియా తెలంగాణ తల్లి అన్నారు. సోనియాకు కృతజ్ఞతగా సభలు నిర్వహిస్తామన్నారు.
కిరణ్ ఫోటో తీసేసి ఆజాద్ ఫోటో
హైదరాబాదులోని గాంధీ భవన్లోని మీడియా హాల్లో కిరణ్ కుమార్ రెడ్డి ఫోటోను తీసేసి.. ఆ స్థానంలో కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ ఫోటోను ఉంచారు. షబ్బీర్ అలీ, దానం నాగేందర్లు ఆ ఫోటో ఏర్పాటు చేశారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు, మంత్రులకు దానం నాగేందర్, షబ్బీర్ అలీ స్వాగతం పలికారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications