సీమకు హైకోర్టు: శ్రీకాంత్, జగన్కు యనమల కౌంటర్
హైదరాబాద్: హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి కేంద్రీకరణ వద్దని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, లేకపోతే లాయర్లతో ఆందోళన చేస్తామని చెప్పారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలన్నారు.
సభలో జగన్ ప్రభుత్వాన్ని నిలదీసిన విషయం తెలిసిందే. 40 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని కోరితే వాటిని 17రోజుకే కుదించాలని ప్రభుత్వం చూస్తోందని, తమకు ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదని జగన్ ఆరోపించారు. అధికార పక్షం ఈ విధంగా వ్యవహరిస్తే తాము ఇంకెవరికి చెప్పుకోవాలన్నారు.

దీనిపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత తిరిగి చర్చ సరికాదన్నారు. నిబంధనల ప్రకారం వస్తే ఎలాంటి సమస్యపై అయినా చర్చకు తాము సిద్ధమన్నారు. సభలో సభ్యుల సంఖ్య ఆధారంగా మాట్లాడేందుకు తగిన సమయం కేటాయిస్తామని చెప్పారు. రైతు సమస్యల పైన చర్చకు సిద్ధమన్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications