భర్త చనిపోయాక వివాహేతర సంబంధం: గర్భవతి అయ్యాక ప్రియుడి చేతిలో హత్య
కర్నూలు: కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. ఆమె ప్రియుడు సిద్ధూ నమ్మించి, పథకం ప్రకారం హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.
గత కొంతకాలంగా డొన్ పట్టణానికి చెందిన సిద్ధు, రమిజల మధ్య వివాహేతర సంబంధం ఉంది. రమిజ భర్త చనిపోగా ఆరేళ్ల కుమారుడితో కలిసి ఉంటోంది. సిద్ధూతో పరిచయం అనంతరం గర్భం దాల్చింది.

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో సిద్ధూ ఆమెను చంపేందుకు ప్లాన్ వేశాడు. నంద్యాలకు వెళ్లి కాపురం పెడదామని నవంబర్ నెలలో నమ్మించాడు.
బస్సు ఎక్కించి డోన్కు ఆరు కిలోమీటర్ల దూరంలో దించాడు. ఆమె గొంతుకు తాడు బిగించి చంపేశాడు. తన కూతురు కనిపించడం లేదని తల్లి లక్ష్మీదేవి గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి వివరాలు రాబట్టారు.
More From
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications