దివాకర్ ట్రావెల్స్ ప్రమాదం: 'వైయస్ జగన్ కావాలనే గొడవ చేశారు'
నందిగామ ఆసుపత్రిలో జగన్ కావాలనే గొడవ చేశారని, తన నిజాయితీ పైన నటి రోజా సర్టిఫికేట్ అవసరం లేదని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస రావు గురువారం నాడు అన్నారు.
విజయవాడ: నందిగామ ఆసుపత్రిలో జగన్ కావాలనే గొడవ చేశారని, తన నిజాయితీ పైన నటి రోజా సర్టిఫికేట్ అవసరం లేదని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస రావు గురువారం నాడు అన్నారు.
దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఘటన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జగన్ ఆసుపత్రిని సందర్శించినప్పుడు ఉద్రిక్తత తలెత్తిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి కామినేని స్పందించారు.
ప్రమాదాన్ని కూడా జగన్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అధికారులతో జగన్ తీరు చాలా బాధాకరమన్నారు. తన నిజాయితీ పైన వైసిపి ఎమ్మెల్యే సర్టిఫికేట్ అవసరం లేదన్నారు.

వైసిపి నేతలు కూడా జగన్ అలాగే: గంటా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా జగన్ లాగే వ్యవహరిస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాస రావు విమర్శించారు. జగన్ మానసిక పరిస్థితి పైన అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో జగన్కు ప్రజలే బుద్ధఇ చెబుతారన్నారు.
More From
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications