పాదయాత్ర చేస్తున్నా, ప్రతి శుక్రవారం కోర్టుకు రాలేను: కోర్టులో జగన్ పిటిషన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నవంబర్ 2వ తేదీ నుంచి తాను ఏపీలో పాదయాత్ర చేస్తున్నానని, కాబట్టి తనకు ప్రతి శుక్రవారం కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన అందులో పేర్కొన్నారు.

ఈ పిటిషన్ను సిబిఐ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా, జగన్ నవంబర్ 2వ తేదీ నుంచి పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్ర సమయంలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
More From
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications