వాడి వేడిగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశాలు
అమరావతి: శ్రీకాకుళం జల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశాలు వాడి వేడిగా జరిగాయి. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ లక్ష్మీ నరసింహాం ఈ సమావేశాలకు హాజరు కానప్పటికీ మిగిలిన ఫోరం హాజరు కావడంతో జెడ్పీ ఛైర్ పర్సన్ ధనలక్ష్మీ అధ్యక్షతన సర్వ సభ్య సమావేశాలను యధావిధిగా నిర్వహించారు.సుమారు గంట ఆలస్యంగా ప్రారంభించిన ఈ సమావేశాల్లో 58 శాఖల పనితీరుపై చర్చించాల్సి ఉన్నప్పటికీ, కేవలం ఆరు శాఖలకే చర్చ పరిమితమైంది. దీంతో ప్రతిపక్ష నాయకులతో పాటు అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా సర్వ సభ్య సమావేశాలు జరిగిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
More From
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications