Hijab: హిజాబ్ వివాదం, అమ్మాయిలకు లేఖ రాసిన కాలేజ్ ప్రిన్సిపాల్, ఆ పరీక్షలు రాస్తేనే ఫలితం!
బెంగళూరు/ఉడిపి: హిజాబ్ వివాదానికి కేంద్ర బిందువు అయిన ఉడిపి కాలేజ్ ప్రిన్సిపాల్ నిర్ణయంతో ఊహించని ట్విస్ట్ ఎదురైయ్యింది. హిజాబ్ లు వేసుకుని ప్రభుత్వ కాలేజ్ లోకి వెళ్లిన ముస్లీం అమ్మాయిలను అడ్డుకున్న కాలేజ్ ప్రిన్సిపాల్ మీద అనేక ఆరోపణలు వచ్చాయి. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ మాత్రం నేను ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నానని, నేను ఏ వర్గం మీద కక్షకట్టి ఈ నిర్ణయం తీసుకోలేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. హిజాబ్ లు లేకుండా మేము పరీక్షలు రాయలేమని, కాలేజ్ కు రాలేమని ఆ కాలేజ్ లో చదువుతున్న కొందరు ముస్లీం అమ్మాయిలు ఇప్పటికే బహిరంగంగా తేల్చి చెప్పారు.
కాలేజ్ లో అడుగు పెట్టకుండా వెనక్కి వెళ్లిపోయిన అమ్మాయిలకు కాలేజ్ ప్రిన్సిపాల్ లేఖ రాశారు. మీరు వచ్చి ప్రాక్టికల్ పరీక్షలు రాయాలని కాలేజ్ ప్రిన్సిపాల్ విద్యార్థులకు లేఖ రాశారు. ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకావాలని కాలేజ్ ప్రిన్సిపాల్ విద్యార్థులకు లేఖ రాశారు. 100 మార్కుల పరీక్షల్లో 30 మార్కులు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

గేట్ ముందు నిలిపేసిన కాలేజ్ ప్రిన్సిపాల్
కర్ణాటకలోని ఉడిపిలోని ప్రభుత్వ కాలేజ్ లో ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు వేసుకుని కాలేజ్ కు వెళ్లడంతో ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ రుద్రేగౌడ హిజాబ్ లు వేసుకుని కాలేజ్ కు వెళ్లిన అమ్మాయిలను గేట్ దగ్గర నిలిపేశారు. హిజాబ్ లు తీసివేసి కాలేజ్ లోకి రావాలని ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ రుద్రేగౌడ ఆ కాలేజ్ లో చదువుతున్న ముస్లీం అమ్మాయిలకు అప్పట్లో మనవి చేశారు.

ప్రిన్సిపాల్ మీద మండిపడిన విద్యార్థులు
హిజాబ్ లు వేసుకుని ఉడిపి ప్రభుత్వ కాలేజ్ లోకి వెళ్లిన ముస్లీం అమ్మాయిలను అడ్డుకున్న కాలేజ్ ప్రిన్సిపాల్ రుద్రేగౌడ మీద ఆ కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రిన్సిపాల్ రుద్రేగౌడ మీద విద్యార్థుల కుటుంబ సభ్యులు అనేక ఆరోపణలు చేశారు.

క్లారిటీ ఇచ్చిన కాలేజ్ ప్రిన్సిపాల్
ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఉడిపి ప్రభుత్వ కాలేజ్ ప్రిన్సిపాల్ రుద్రేగౌడ మాత్రం నేను ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నానని, నేను ఏ వర్గం మీద కక్షకట్టి ఈ నిర్ణయం తీసుకోలేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కాలేజ్ అభివృద్ది కమిటీలకు హిజాబ్ లు బహిష్కరించే అధికారం లేదని ఆరోపిస్తూ ఇప్పటికే కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

కాలేజ్ ప్రిన్సిపాల్ నిర్ణయం
ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఉడిపి కాలేజ్ ప్రిన్సిపాల్ రుద్రేగౌడ మాత్రం నేను ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నానని, నేను ఏ వర్గం మీద కక్షకట్టి ఈ నిర్ణయం తీసుకోలేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. హిజాబ్ లు లేకుండా మేము పరీక్షలు రాయలేమని, కాలేజ్ కు రాలేమని ఆ కాలేజ్ లో చదువుతున్న కొందరు ముస్లీం అమ్మాయిలు ఇప్పటికే బహిరంగంగా తేల్చి చెప్పారు.

పాస్ కావాలంటే కచ్చితంగా పరీక్షలు రాయాలి
ఉడిపి ప్రభుత్వ కాలేజ్ లో అడుగు పెట్టకుండా వెనక్కి వెళ్లిపోయిన అమ్మాయిలకు కాలేజ్ ప్రిన్సిపాల్ రుద్రేగౌడ లేఖ రాశారు. మీరు వచ్చి ప్రాక్టికల్ పరీక్షలు రాయాలని కాలేజ్ ప్రిన్సిపాల్ రుద్రేగౌడ విద్యార్థులకు లేఖ రాశారు. ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకావాలని కాలేజ్ ప్రిన్సిపాల్ రుద్రేగౌడ విద్యార్థులకు లేఖ రాశారు.
సైన్స్ లో 100 మార్కుల పరీక్షల్లో 30 మార్కులు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మిగిలిన 70 మార్కులకు థియరీ పరీక్షలు ఉంటాయి. మొత్తం 100 మార్కులకు పరీక్షలు రాసిన విద్యార్థులను మాత్రమే పరీక్షల్లో పాస్ చెయ్యడానికి అవకాశం ఉంటుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications