మరింత క్షీణించిన రూపాయి, డాలర్తో 27 పైసలు తగ్గుదల
న్యూఢిల్లీ: రూపాయి మరింత బలహీనపడింది. మంగళవారం నాడు కొద్దిగా రూపాయి పుంజుకొన్నట్టుగా కన్పించినా బుధవారం నాడు మరోసారి మరింత కనిష్ట స్థాయికి చేరుకొంది. ఆరంభం నుండి నష్టాల నుండి ఏ మాత్రం కోలుకోలేదు.
అంతేకాదు మూడు మాసాల కనిష్ట స్థాయికి చేరుకొంది. డాలర్ డాలర్ మారకంలో రూపాయి 67 మార్క్కు పడిపోవడానికి దగ్గరలో ఉంది. సుమారు 0.41 పైసలు క్షీణించి 66.08 వద్దకు చేరుకొంది.

దిగుమతిదారుల నుండి నెలవారీ డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో అమెరికా డాలర్తో పోల్చుకొంటే రూపాయి మరింతగా బలహీనపడిందని నిపుణులు చెబుతున్నారు.
ద్రవ్యలోటు పెరగడంతో రూపాయిపై ఒత్తిడి ఇప్పటికే కొనసాగుతోందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్ఐఐ అమ్మకాలు కొనసాగడంతో, బలహీనమైన స్టాక్ మార్కెట్ల ప్రభావం కూడా రూపాయి విలువను ప్రభావితం చేస్తోందన్నారు.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications