చిత్తూరు జిల్లాలో భూ ప్రకంపనలు: భయంతో జనాలు వీధుల్లోకి పరుగులు
చిత్తూరు: జిల్లాలోని సోమల మండలంలో మంగళవారం రాత్రి భూ ప్రకంపనలు కలకలం రేపాయి. ఏటివన్, ఉప్పరపల్లి, శిలంవారిపల్లి, కమ్మపల్లి, ఎస్వీ ఎడ్లపల్లి, ఎస్వీ దళితవాడ, నంజేంపేట దిగువీధిలో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది.

Recommended Video
Sonu Sood Help to AP Farmer With Tractor
క్షణాలపాటు ఊగిపోయినట్లు కావడంతో ఇళ్లల్లోంచి జనం బయటికి పరుగులు తీశారు. శబ్దాలతో గోడలకు పగుళ్లు వచ్చాయని, ఇళ్లల్లోని పాత్రలు కిందపడిపోయాయని భూ ప్రకంపనల ప్రభావిత ప్రాంతాల ప్రజలు వెల్లడించారు. అయితే, ఈ భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
More From
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications