పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఉదయం 9.30 గంటలకు ఎగ్జామ్
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు జరగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరగనుంది. టెన్త్ పరీక్షల కోసం విద్యాశాఖ పలు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. గతంలో 11 పేపర్లు ఉండగా ఈ సారి ఆరు పేపర్లకు కుదించారు.

17వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, 18వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరుగుతుంది. 19వ తేదీన ఇంగ్లీష్, 20వ తేదీన మ్యాథ్స్, 21వ తేదీన సైన్స్, 22వ తేదీన సోషల్ పరీక్షను నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో కొవిడ్-19 నిబంధనలను పాటించాల్సి ఉంది. 24వ తేదీన సంస్కృత్/ అరబిక్ పేపర్-1, 25వ తేదీన సంస్కృత్/ అరబిక్ పేపర్-2 నిర్వహిస్తారు. 26వ తేదీన వొకేషనల్ కోర్సుకు పరీక్ష ఉంటుంది.
More From
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications