హైదరాబాద్ మహిళకు రూ. 2 కోట్ల దుబాయ్ లాటరీ తగిలింది! రూ. 100 టికెట్తో!!
హైదరాబాద్: నగరానికి చెందిన అమ్మాయికి దుబాయ్ లాటరీ తగిలింది. రూ. 100తో కొనుగోలు లాటరీ చేయగా.. ఏకంగా రూ. 2.20 కోట్లను గెలుచుకుంది. దుబాయ్లో హైదరాబాద్ నగరానికి చెందిన మహిళ ఇలాంటి లాటరీ గెలవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. హైదరాబాద్ నగరానికి చెందిన హమీద బేగం అనే మహిళ.. అబుదాబిలో రూ. 2.2 కోట్ల రూపాయల లాటరీ గెలుచుకున్నారు.
కాగా, ఈమె అబుదాబిలో నివసిస్తోంది. మూడేళ్లుగా మెడికల్ కోడర్గా పనిచేస్తోంది. ఈ క్రమంలో రెగ్యూలర్గా ఓ సంస్థ నిర్వహించే లాటరీలో.. రూ. 100తో టికెట్ కొనుగోలు చేసింది. అయితే, ఆమెను ఊహించని విధంగా అదృష్టం వరించింది.

ఈ లాటరీ లక్కీ డ్రాలో బేగం కొనుగోలు చేసిన టికెట్కు ప్రైజ్ మనీ వచ్చింది. లాటరీ తగలడం తనకు ఆనందంగా ఉందని హమీద బేగం చెప్పింది. గెలుచుకున్న డబ్బును తన నలుగురి పిల్లల చదువు, వారి పోషణ కోసం ఖర్చు చేస్తానని ఆమె తెలిపింది. అంతేగాక, ఈమె లక్కీ డ్రాలో 10 లక్షల దిర్హామ్లు గెలుచుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఎక్కువగా ఈ లాటరీల్లో పురుషులే పాల్గొంటారు.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications